కృష్ణా జిల్లా నుంచి 123 హైదరాబాద్ బస్సులు రద్దు

హైదరాబాద్ ప్రాంతానికి కృష్ణా జిల్లా నుంచి 123 బస్సులు నడుస్తున్నాయి. వీటన్నింటిని అధికారులు నిలిపి వేశారు. ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు 20 బస్సులు నడుస్తున్నాయి. వీటిని కూడా ముందు జాగ్రత్తగా రద్దు చేస్తున్నారు.తెలంగాణా బంద్ పిలుపు రాష్ట్రంలో కృష్ణా రీజియన్పైనే తీవ్ర ప్రభావం చూపనుంది. జిల్లా నుంచే తెలంగాణా జిల్లాలకు ఎక్కువ బస్సు లు నడుస్తున్నాయి. ఈ ప్రభావం వల్ల కృష్ణా రీజియన్కు 18 లక్షల రూపాయల నష్టం వాటిల్లనుంది.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications