గవర్నర్ తో భేటీకి ప్రత్యేకత లేదు: డి శ్రీనివాస్

గవర్నర్ తో తాను ప్రత్యేకంగా ఏ విషయంపై కూడా చర్చించలేదని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని తాజా పరిమాణాలపై వివరించినట్లు ఆయన తెలిపారు. గొత్త గవర్నర్ నరసింహన్ ను కలవడానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు వరుస కడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక వైపు, సమైక్యాంధ్ర కోసం మరో వైపు ఆందోళనలు సాగుతున్న నేపథ్యంలో ఈ భేటీలకు ప్రాధాన్యం ఉన్నట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications