లగడపాటి రాజగోపాల్, నన్నపనేని రాజకుమారి డూప్ లకు పెళ్ళి

202 జాతీయ రహదారిపై రాజకుమారి, రాజగోపాల్ ప్లెక్సీలను ఇద్దరు యువకులకు కట్టారు. నూతన వధూవరులుగా వారిని అలంకరిం చారు. వేదపండితుల మంత్రోచ్ఛరణ మధ్య కల్యాణ తంతును పూర్తిచేశారు. మహిళా సంఘాలు రాజకుమారి తరపున, యువజన సంఘాలు, అఖి లపక్షం నాయకులు లగడపాటి తర పున పెళ్లికి హాజరయ్యారు. అనం తరం రోడ్డుపైనే వంటలు వండి భోజ నాలు చేశారు. ఐదు గంటల పాటు ఈ నిరసన కొనసాగింది. దీంతో వరం గల్ నుంచి ఏటూరునగారం వెళ్లే వా హనాలు 10 కిలోమీటర్ల వరకు నిలిచి పోయాయి. ఆందోళనకారులు వాహన దారులను పిలిచి భోజనాలు పెట్టారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications