డబ్బు ఇవ్వలేదని ప్రియురాలిపై హత్యాయత్నం

కొంతకాలంగా గోవిందు తనను డబ్బుల కోసం వేధిస్తున్నాడని, కూలి పనికి వెళ్లి సంపాదిస్తున్న డబ్బు కూడా బలవంతంగా తీసుకుంటున్నాడని మహిళ తన వాంగ్మూలంలో పేర్కొంది. డబ్బులివ్వలేదనే కోపంతో సోమవారం అర్థరాత్రి గోవిందు కిరోసిన్ పోసి నిప్పంటించి తనను హతమార్చే ప్రయత్నం చేశాడని ఆమె పేర్కొంది. తీవ్రగాయాల పాలైన ఆమెను స్థానికులు 108లో రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె వాంగ్మూలం మేరకు రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి అవుట్ పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి కడియం స్టేషన్కు బదిలీ చేశారు. కడియం ఎస్సై కె.శ్రీనివాస్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications