తెలంగాణలో బంద్ ప్రభావం ఎక్కువే

ఖమ్మ జిల్లాలోని మధిరలో మహిళలు రిలే నిరాహార దీక్షలకు దిగారు. సికింద్రాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే 165 రైళ్లను రద్దు చేశారు. వరంగల్ జిల్లాలో ఆందోళనకారులు సంపర్క్, మిలీనియం ఎక్స్ ప్రెస్ రైళ్లను నిలిపేశారు. నిజామాబాద్ లో ఉదయం ఐదున్నర గంటల నుంచే ఆందోళనకారులు ర్యాలీలు ప్రారంభించారు. వరంగల్ జిల్లా జనగామ జైలులో ఖైదీలు నిరాహార దీక్షలు చేపట్టారు. మెదక్ జిల్లా జోగిపేటలో ఆందోళనకారులు పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ధ్వంసం చేశారు.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 3800 బస్సులు, మిగతా 8 తెలంగాణ జిల్లాల్లో 5200 బస్సులు నిలిచిపోయాయి. విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై చెట్లు నరికి రోడ్డుకు అడ్డంగా వేశారు. తెలంగాణ అంతటా ప్రజాజీవనం స్తంభించింది. విద్యాసంస్థలు, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications