వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎపికి వెళ్లొద్దు: పౌరులకు అమెరికా హెచ్చరిక
భారత్ లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడేందుకు కుట్ర పన్నుతున్నట్లు సమాచారం ఉందని, అమెరికన్లు, పాశ్చాత్యులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగే ప్రమాదం ఉందని అమెరికా ప్రభుత్వం అభిప్రాయపడింది. ప్రత్యేక రాష్ట్రం కోసం నిరంతరాయంగా ఆందోళనలు జరుగుతున్నందున ఆంధ్రప్రదేశ్ కు దూరంగా ఉండాలని అమెరికా విదేశాంగ శాఖ సూచించింది.
Comments
Story first published: Wednesday, December 30, 2009, 13:36 [IST]