వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎపికి వెళ్లొద్దు: పౌరులకు అమెరికా హెచ్చరిక

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
వాషింగ్టన్: ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్నందున ఆంధ్రప్రదేశ్ రాష్టానికి వెళ్లవద్దని అమెరికా తన పౌరులను హెచ్చరించింది. భారతదేశంలో ముంబై తరహా దాడులు జరిగే ప్రమాదం ఉందని అమెరికా హెచ్చరించింది. హైదరాబాదులోని దాడులు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. భారత్ వెళ్లవద్దని తన పౌరులకు అమెరికా సూచించడం ఇది ఇటీవల మూడోసారి.

భారత్ లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడేందుకు కుట్ర పన్నుతున్నట్లు సమాచారం ఉందని, అమెరికన్లు, పాశ్చాత్యులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగే ప్రమాదం ఉందని అమెరికా ప్రభుత్వం అభిప్రాయపడింది. ప్రత్యేక రాష్ట్రం కోసం నిరంతరాయంగా ఆందోళనలు జరుగుతున్నందున ఆంధ్రప్రదేశ్ కు దూరంగా ఉండాలని అమెరికా విదేశాంగ శాఖ సూచించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X