తెలంగాణపై వైయస్ ప్రకటనే శిరోధార్యం: లగడపాటి రాజగోపాల్

ప్రత్యేక తెలంగాణకు సంబంధించి వైయస్ ఏర్పాటు చేసిన కమిటీని పునరుద్ధరించాలని ఆయన కోరారు. తెలంగాణ సమస్యను రాష్ట్రమే పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. సమస్య పరిష్కారానికి ఇప్పుడే కేంద్రం జోక్యం చేసుకోకూడదని ఆయన అన్నారు. రాష్ట్రం పరిష్కారం చేసుకోలేని స్థితిలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కె. రోశయ్య అధ్యక్షతన వైయస్ రాజేశేఖర రెడ్డి తెలంగాణపై ఒక కమిటీ వేశారు. అయితే ఈ కమిటీలో చేరడానికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఇష్టపడలేదు. ఆ కమిటీని పునరుద్ధరిస్తామని రోశయ్య చెప్పారు. అయితే రాజకీయ పార్టీలు అందుకు అంగీకరించలేదు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications