వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ వాదనలు అబద్ధం: ఉండవల్లి అరుణ్ కుమార్
నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందనే ప్రచారాన్ని వరుస ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్లనే ప్రస్తుతం ఈ స్థితి వచ్చిందని ఆయన అన్నారు. మూడింట రెండింతల మెజారిటీతో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల విలీనం జరిగిందని ఆయన చెప్పారు. రెండు ప్రాంతాల విలీనాన్ని ఫజల్ అలీ నేతృత్వంలోని రాష్ట్రాల పునర్విభజన కమిషన్ (ఎస్సార్సీ) కూడా వ్యతిరేకించలేదని ఆయన అన్నారు. మంత్రివర్గంలో తెలంగాణవారికి భారీ ప్రాతినిధ్యం లేకుండా ఎప్పుడు లేదని ఆయన అన్నారు.
Comments
Story first published: Saturday, January 2, 2010, 13:57 [IST]