నేను దారిన పోయే దానయ్యను: ముఖ్యమంత్రి

ముఖ్యమంత్రిగా తాను సమావేశంలో పాల్గొంటానని, తనకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ సమానమేనని ఆయన అన్నారు. తెలంగాణలో ఆందోళనల విషయంలో ఒక రకంగా, సీమాంధ్రల్లో ఆందోళనల సందర్భంగా మరో రకంగా వ్యవహరిస్తున్నట్లు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కుంటుపడడంపై కేంద్ర నాయకత్వానికి వివరిస్తానని ఆయన అన్నారు. ఐటి, ఇతర పరిశ్రమలకు ఇబ్బందులు కలుగుతున్న విషయం వాస్తవమేనని ఆయన అన్నారు. అన్ని పార్టీల అభిప్రాయం వినడానికి తాను ఢిల్లీ వచ్చినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications