వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లోకసత్తా కార్యాలయంపై తెలంగాణ సత్తా
కార్యాలయానికి తాళం వేసి ఉన్నా తలుపులు తీసి లోనికి వెళ్లారు. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. కార్యాలయంపైకి ఎక్కి తెలంగాణ నినాదాలు చేశారు. కార్యాలయం ముందు తెలంగాణ నాయకులు, కార్యకర్తలు కాసేపు బైఠాయించారు. ఆ తర్వాత ఆగ్రహం చెంది కార్యాలయంపైకి దాడికి తెగబడ్డారు.
1 | 2 | 3 |
Comments
Story first published: Monday, January 4, 2010, 15:35 [IST]