వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఢిల్లీలో పార్లమెంటు వద్ద తెలంగాణ ఘర్షణ
తెలంగాణ, సమైక్యాంధ్ర వాదాలకు చెందిన నాయకులు కూడా నినాదాలు చేశారు. తెలుగుదేశం సీనియర్ నేత కె. ఎర్రంనాయుడు వాహనాన్ని తెలంగాణవాదులు అడ్డుకున్నారు. పోలీసులు కొంతమంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర హోం మంత్రి చిదంబరం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయడంతో పెద్ద యెత్తున సమైక్యవాదులు, తెలంగాణవాదులు ఢిల్లీకి చేరుకున్నారు.
Comments
Story first published: Tuesday, January 5, 2010, 14:16 [IST]