వైయస్ రాజశేఖర రెడ్డి పథకాలు కొనసాగిస్తాం: రోశయ్య

తెల్ల రేషన్ కార్డుపై బియ్యం, కందిపప్పు, కిరోసిన్ చౌక ధరలకు అందించడమే కాకుండా తెల్లరేషన్ కార్డు హోల్డర్లకు ఆరోగ్యశ్రీని వర్తింపజేసింది కూడా వైయస్ రాజశేఖర రెడ్డేనని ఆయన అన్నారు. తీవ్రమైన వ్యాధులకు గురైనప్పుడు పేదలకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతోందని ఆయన అన్నారు. వైయస్ జన్మతా ఉదార స్వభావి అని ఆయన అన్నారు. వైయస్ ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేసుకుంటూ పోవడంమే తాము చేయాల్సిన పని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications