ఏలూరు:
పశ్చిమ
గోదావరి
జిల్లా
గోపాలపురం
వద్ద
బుధవారం
జరిగిన
రోడ్డు
ప్రమాదంలో
ఐదుగురు
మరణించారు.
మరో
20
మంది
గాయపడ్డారు.
ఎదురెదురుగా
వస్తున్న
ఆర్టీసి
బస్సు,
లారీ
ఢీకొనడంతో
ఈ
ప్రమాదం
సంభవించింది.
గాయపడినవారిలో
ఇద్దరి
పరిస్థితి
ఆందోళనకరంగా
ఉంది.
మృతుల్లో
ఓ
చిన్నారి
ఉంది.
గాయపడిన
వారిని
ఏలూరు
ప్రభుత్వ
ఆస్పత్రికి
తరలించారు.
ఆర్టీసి
బస్సు
భద్రాచలం
నుంచి
రాజమండ్రి
వెళ్తుండగా
ఈ
ప్రమాదం
సంభవించింది.