వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

|
Google Oneindia TeluguNews

West Godavari
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. మరో 20 మంది గాయపడ్డారు. ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసి బస్సు, లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మృతుల్లో ఓ చిన్నారి ఉంది. గాయపడిన వారిని ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసి బస్సు భద్రాచలం నుంచి రాజమండ్రి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X