వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అదుర్స్ పై గవర్నర్ కు శ్రీవైష్ణవుల ఫిర్యాదు
కాగా, అదుర్స్ కథ తనదేనని కరీంనగర్ కు చెందిన రామిరెడ్డి అనే విద్యార్థి గొడవ చేస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాదులోని కూకట్ పల్లి భ్రమరాంబ, మల్లికార్జున థియేటర్లకు మంగళవారం రాత్రి బాంబు బెదిరింపు వచ్చింది. అదుర్స్ సినిమాను అడ్డుకుంటామని, ధియేటర్లో బాంబు పెట్టామని ఓ ఆగంతకుడు పోన్ చేసి యాజమాన్యాన్ని హెచ్చరించాడు.
Comments
Story first published: Wednesday, January 13, 2010, 9:52 [IST]