వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సూర్యగ్రహణంతో ఆలయాల మూసివేత

By Pratap
|
Google Oneindia TeluguNews

Tirumala
హైదరాబాద్: రాష్ట్రంలోని ఆలయాలన్నీ శుక్రవారం ఉదయం నుంచి మూతపడ్డాయి. సంపూర్ణ సూర్యగ్రహణం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలను మూసివేశారు. శుక్రవారం ఉదయం ఐదున్నర గంటలకు ఆలయాలు మూసివేశారు. సాయంత్రం ఆరు గుంటల నుంచి దర్శనానికి అనుమతిస్తారు. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా ఉదయమే మూసివేశారు.

బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం, బాసర సరస్వతీ ఆలయం, శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయం, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాలతో పాటు హైదరాబాదులోని చిలుకూరి బాలాజీ ఆలయం కూడా మూతపడ్డాయి.సంప్రోక్షణ తర్వాత సాయంత్రం ఆరు గంటలకు తిరిగి ఆలయాలను తెరుస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X