వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఉస్మానియాలో పరిస్ధితి అదుపులో: కమిషనర్
తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభమైనందున విద్యార్థులు సంయమనం పాటించాలని హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. విద్యార్థులు బలిదానాలకు పాల్పడవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇలా ఉండగా ఉస్మానియా యూనివర్సిటీ (ఓయు) విద్యార్థులు మరో వాహనానికి నిప్పు పెట్టారు. పోలీసులు యూనివర్సిటీ కేంపస్ని వదిలి వెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు. తాము శాంతియుతంగా ఉద్యమం చేస్తుంటే పోలీసులు ఇక్కడ ఎందుకు ఉండాలని వారు ప్రశ్నిస్తున్నారు.
Comments
Story first published: Wednesday, January 20, 2010, 15:24 [IST]