వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నల్గొండ జిల్లా: లారీ, బస్సు ఢీ, 4 గురు మృతి
హైదరాబాద్ లో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. రాజేంద్రనగర్ ఇంద్రారెడ్డి చౌరస్తా వద్ద బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. విద్యుత్ స్తంభాన్ని బైక్ ఢీకొనడంతో ఈ ఘటన సంభవించింది. అతి వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. అయితే ప్రమాదంపై మృతుల బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Comments
Story first published: Thursday, January 21, 2010, 9:15 [IST]