వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నల్గొండ జిల్లా: లారీ, బస్సు ఢీ, 4 గురు మృతి

By Santaram
|
Google Oneindia TeluguNews

Nalgonda Dist
నల్గొండ: నల్గొండ జిల్లాలో గురువారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. చింతపల్లి మండలం మదనాపురం గేటు వద్ద లారీ, వోల్వో బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు ఘటనాస్థలంలోనే మృతి చెందారు. మరో పదిమంది గాయపడ్డారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు.

హైదరాబాద్ లో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. రాజేంద్రనగర్‌ ఇంద్రారెడ్డి చౌరస్తా వద్ద బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. విద్యుత్‌ స్తంభాన్ని బైక్‌ ఢీకొనడంతో ఈ ఘటన సంభవించింది. అతి వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. అయితే ప్రమాదంపై మృతుల బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X