వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ రాష్ష్ట్రం కోసం ఇద్దరు యువకుల ఆత్మహత్య

By Santaram
|
Google Oneindia TeluguNews

Telangana
నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా కామారెడ్డి పట్టణం వీక్లీ మార్కెట్‌లో సురేష్‌ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెలంగాణ రాదన్న మనస్తాపంతో సురేష్‌ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తెలంగాణ కోసమే తాను చనిపోతున్నట్లు అతను సూసైడ్‌ నోట్‌లో రాసినట్లు సమాచారం.

మృతుడు మొదటి నుంచి తెలంగాణ అభిమాని అని, తెలంగాణకు మద్దతుగా ఏ కార్యక్రమం జరిగినా చురుకుగా పాల్గొనేవాడని అతని స్నేహితులు పేర్కొన్నారు. కాగా మెదక్‌ రాజీవ్‌ గృహకల్పలో ఆళ్లగడ్డ దశరథ్‌ అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ కోసమే దశరథ్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X