వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ రాష్ష్ట్రం కోసం ఇద్దరు యువకుల ఆత్మహత్య
మృతుడు మొదటి నుంచి తెలంగాణ అభిమాని అని, తెలంగాణకు మద్దతుగా ఏ కార్యక్రమం జరిగినా చురుకుగా పాల్గొనేవాడని అతని స్నేహితులు పేర్కొన్నారు. కాగా మెదక్ రాజీవ్ గృహకల్పలో ఆళ్లగడ్డ దశరథ్ అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ కోసమే దశరథ్ ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు.
Comments
Story first published: Thursday, January 21, 2010, 11:52 [IST]