ఒరిస్సా సిఎంతో మాట్లాడుతా: రోశయ్య

తాను ప్రజా సమస్యలు వినడానికి ఇక్కడికి వచ్చినట్లు ఆయన తెలిపారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల సమస్యలు నేరుగా విని పరిష్కరించి సంకల్పించారని, దురదృష్టవశాత్తు మనం ఆ నేతను కోల్పోయామని ఆయన అన్నారు. ఆయన వెంట ధర్మాన ప్రసాదరావు, పొన్నాల లక్ష్మయ్య ఉన్నారు.












Click it and Unblock the Notifications