వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సమైక్యాంధ్రపై చిరంజీవికి మమత హామీ
రాష్ట్ర విభజనపై కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నాయని చిరంజీవి మమతా బెనర్జీతో భేటీ అనంతరం విమర్శించారు. రెండు ప్రాంతాల్లో ఉద్యమాలను చేపడుతూ స్పష్టమైన వైఖరిని తీసుకోవడంలో ఆ పార్టీలు విఫలమయ్యాయని ఆయన అన్నారు. దాని వల్లనే సమస్య తలెత్తుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
Comments
Story first published: Monday, January 25, 2010, 13:46 [IST]