ఢిల్లీలో చిరంజీవి సమైక్యాంధ్ర లాబీ

ఎన్సీపి నేత, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ ను కూడా తాను కలుస్తానని చిరంజీవి చెప్పారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుకు నడపడానికి రంగంలోకి దిగిన చిరంజీవి ఈ దిశగా పనిచేసుకుంటూ పోతున్నారు. రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో ఆయన సమైక్యాంధ్రను కోరుతూ యాత్రలు చేశారు. తెలంగాణకు చెందిన ఇద్దరు పార్టీ శాసనసభ్యులు వ్యతిరేకించినా ఆయన పట్టించుకోవడం లేదు. పైగా, తన కుటుంబ సభ్యుల సినిమాల ప్రదర్శనలను తెలంగాణ ఆందోళనకారులు అడ్డుకుంటున్నారు.












Click it and Unblock the Notifications