వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రేపు ఢిల్లీకి తెలంగాణ నాయకులు
తెలంగాణ అంశంపై విస్తృతంగా చర్చించామని, తామంతా కలిసే ఉన్నామని ఆయన చెప్పారు. తాము ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమేనని ఆయన చెప్పారు. తమకు సిడబ్ల్యుసి సభ్యుడు కె. కేశవరావు నేతృత్వం వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Story first published: Monday, January 25, 2010, 16:31 [IST]