వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విభజన జరిగితే కాంగ్రెసుకు కష్టమే: గాదె వెంకటరెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Gade Venkat Reddy
హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగితే తమ కాంగ్రెసు పార్టీకి కష్ట కాలమేనని కోస్తాంధ్రకు చెందిన దేవాదాయ శాఖ మంత్రి గాదె వెంకట రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన జరిగితే దేశ సమగ్రతను దృష్టి పెట్టుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణ ఏర్పాటుపై రెండో ఎస్సార్సీ వేయాలని, లేదంటే నిర్దిష్ట కాలపరిమితితో కూడిన జ్యుడిషియల్ కమిటీని వేయాలని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. 1956 నుంచి ఇప్పటి వరకు ఏ ప్రాంతాలకు ఎంత ఖర్చు పెట్టారో వివరాలు తెలుపుతూ శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X