వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ కోసం ఒయులో ఆత్మహత్యా యత్నం

By Pratap
|
Google Oneindia TeluguNews

Osmania Arts College
హైదరాబాద్: తెలంగాణ కోసం మరో విద్యార్థి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా ఉప్పల్ సమీపంలోని పర్వతాపురం గ్రామానికి చెందిన 28 ఏళ్ల రఘురామిరెడ్డి అనే వ్యక్తి తెలంగాణ రావాలని కోరుతూ ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అతన్ని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అయితే అతని పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. నిద్రమాత్రలు మింగి గత రాత్రి అతను ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావులకు అంటూ అతను స్యూసైడ్ నోట్ రాసి పెట్టి ఆత్మహత్యకు యత్నించాడు. ఒయు జెఎసి, రాజకీయ నేతలు, న్యాయవాదులు కలిసి తెలంగాణ సాధించాలని అతను కోరాడు. రాజకీయ నాయకులను నమ్మొద్దని అతను ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థుల జెఎసికి సూచించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X