వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ కోసం ఒయులో ఆత్మహత్యా యత్నం
కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావులకు అంటూ అతను స్యూసైడ్ నోట్ రాసి పెట్టి ఆత్మహత్యకు యత్నించాడు. ఒయు జెఎసి, రాజకీయ నేతలు, న్యాయవాదులు కలిసి తెలంగాణ సాధించాలని అతను కోరాడు. రాజకీయ నాయకులను నమ్మొద్దని అతను ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థుల జెఎసికి సూచించారు.
Comments
Story first published: Monday, January 25, 2010, 9:33 [IST]