వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గుంటూరులో చిరంజీవికి కోపమొచ్చింది
తాము వస్తున్న విషయం తెలిసి కూడా కలెక్టర్ లేకపోవడం పట్ల చిరంజీవి మండిపడ్డారు. ఆగ్రహంతో ధర్నాకు దిగారు. ఐజి కిషోర్ వచ్చి వినతిపత్రం స్వీకరిస్తానని చెప్పారు. అయితే వారు వినలేదు. చివరకు కలెక్టర్ రామాంజనేయులు వచ్చి చిరంజీవికి క్షమాపణ చెప్పారు. దాంతో చిరంజీవితో పాటు కార్యకర్తలు శాంతించారు.
Comments
Story first published: Wednesday, January 27, 2010, 16:48 [IST]