రాజపక్షే ముందంజ: శ్రీలంకలో ఉద్రిక్తత

బుధవారం ఉదయం ఆరు గంటల సమయానికే మహిందా రాజపక్షే పది లక్షల ఓట్లకు పైగా మెజారిటీతో ఉన్నారు. మంగళవారం శ్రీలంక అధ్యక్ష పదవికి పోలింగ్ జరిగింది. తనను చంపడానికే ప్రభుత్వం కుట్ర పన్నిందని ఫొన్సెకా ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆయన ఆరోపించారు. అయితే ఫోన్సెకాకు ఎటువంటి అవాంతరాలు కల్పించబోమని, స్వేచ్ఛగా తిరగనవచ్చునని ఆర్మీ చీఫ్ అన్నారు.












Click it and Unblock the Notifications