వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తుది దశలో తెలంగాణపై కమిటీ: చిదంబరం
కాగా, కాంగ్రెసు తెలంగాణపై కమిటీ లేదా కమిషన్ వేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన ముసాయిదాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ ఆ ముసాయిదాకు రూపకల్పన చేసినట్లు చెబుతున్నారు. గురువారం సాయంత్రం ఆ ముసాయిదాను కేంద్ర క్యాబినెట్ కమిటీ ఆమోదించే అవకాశం ఉంది. క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపిన తర్వాత చిదంబరం తెలంగాణపై మరో ప్రకటన చేసే అవకాశం ఉంది.
Comments
Story first published: Thursday, January 28, 2010, 15:43 [IST]