ఆరు నెలల్లో తెలంగాణ రాష్ట్రం: దామోదర్ రెడ్డి

రాష్ట్రంలో ఆందోళనలు చేయకూడదని వారు కోరారు. తెలంగాణేతర ప్రాంతాల రాజకీయ నాయకులు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ కోసమే కమిటీ వేస్తున్నారని, అందువల్ల డెడ్ లైన్లు కూడదని కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం అన్నారు. కేంద్రం వేసేది తెలంగాణపై కమిటీ కాదని, తెలంగాణ కోసం కమిటీ అని, అందువల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందనేది నిజం కాదని కాంగ్రెసు తెలంగాణ సీనియర్ నేత కె. కేశవరావు అన్నారు.












Click it and Unblock the Notifications