వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెర్రరిస్టుల దాడికి ఇద్దరు సైనికుల బలి

By Pratap
|
Google Oneindia TeluguNews

Jammu & Kashmir
జమ్ము: ఉగ్రవాదులు మెరుపు దాడి చేసి శుక్రవారం ఉదయం జమ్మూ కాశ్మీర్ లో ఇద్దరు భారత జవాన్లను హత్య చేశారు. ఈ సంఘటన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని కిష్త్రర్ జిల్లా తాండారు గ్రామం వద్ద జరిగింది. ఉగ్రవాదులుగా భావిస్తున్నవారు గస్తీలో ఉన్న సైనిక పటాలంపై మెరుపు దాడి చేసినట్లు జమ్మూ అధికార వర్గాలు చెప్పాయి.

సంఘటన గురించి తెలుసుకున్న అధికారులు ఆ ప్రాంతానికి అదనపు బలగాలను పంపారు. గాలింపును ముమ్మరం చేశారు. మృతి చెందిన జవాన్లను ఇంకా గుర్తించాల్సి ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X