టెర్రరిస్టుల దాడికి ఇద్దరు సైనికుల బలి

Jammu & Kashmir
జమ్ము: ఉగ్రవాదులు మెరుపు దాడి చేసి శుక్రవారం ఉదయం జమ్మూ కాశ్మీర్ లో ఇద్దరు భారత జవాన్లను హత్య చేశారు. ఈ సంఘటన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని కిష్త్రర్ జిల్లా తాండారు గ్రామం వద్ద జరిగింది. ఉగ్రవాదులుగా భావిస్తున్నవారు గస్తీలో ఉన్న సైనిక పటాలంపై మెరుపు దాడి చేసినట్లు జమ్మూ అధికార వర్గాలు చెప్పాయి.

సంఘటన గురించి తెలుసుకున్న అధికారులు ఆ ప్రాంతానికి అదనపు బలగాలను పంపారు. గాలింపును ముమ్మరం చేశారు. మృతి చెందిన జవాన్లను ఇంకా గుర్తించాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+