టూ ఇడియట్స్ షారుక్, అమీర్ ఖాన్: శివసేన

పిచ్చి ప్రకటనలు చేస్తూ భారతీయుల మనోభావాల ను దెబ్బతీస్తున్నారని శివసేనను ఉటంకించింది. ఇటీవల జరిగిన ఐపిఎల్ వేలంలో పాక్ క్రికెట ర్లను పక్కన పెట్టడంతో విమర్శలు చెలరేగడం తెలిసిందే. దీనితో ఆ దేశ క్రికెటర్లకు మద్దతుగా కోల్కత్తా ప్రాంచైజీ ఓనర్ షారుక్, ఓ సందర్భంలో అమీర్ మద్దతు పలకడం తెలిసిందే.












Click it and Unblock the Notifications