జెఎసి అప్రస్తుతం: కాంగ్రెసు ఎంపీ పొన్నం

వీరప్ప మొయిలీ చేసిన ప్రకటనలో ఎక్కడా తెలంగాణ అనే మాట లేదని, ఇటీవల తెనాలిలో జరిగిన సమైక్యాంధ్ర సదస్సులో సోనియాపై విమర్శలు చేయడంతో మొయిలీ ఆ ప్రకటన ఇచ్చి ఉంటారని ఆయన అన్నారు. అందువల్ల మొయిలీ ప్రకటన సీమాంధ్ర జెఎసిని ఉద్దేంచి చేసిందనే తాము భావిస్తున్నామని ఆయన అన్నారు. తెలంగాణపై కేంద్ర హోం మంత్రి ప్రకటన ఎప్పుడైనా రావచ్చునని, వారమైనా పట్టవచ్చు, ఇవాళ్లో రేపో కూడా రావచ్చునని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications