నక్సల్స్ బాధితుల సాయం పెంపు: సబితా ఇంద్రారెడ్డి

నక్సల్స్ దాడిలో మృతి చెందిన పోలీసు కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలేసి ఆర్థిక సాయం అందించడంతో పాటు కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలని మంత్రి ఉప సంఘం నిర్ణయించింది. ఒక వేళ ఉద్యోగానికి అర్హులైనవారు కుటుంబంలో లేకపోతే మరో ఐదు లక్షల రూపాయలు ఇస్తారు. బలిమెల ఘటనలో మరణించిన తొమ్మిది మంది పోలీసు కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications