వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్ భవన్ వద్ద వెంకయ్య నాయుడు అరెస్ట్

By Santaram
|
Google Oneindia TeluguNews

Venkaiah Naidu
హైదరాబాద్‌: అధిక ధరలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఆధ్వర్యంలో రాజ్‌భవన్‌ వద్ద ధర్నా నిర్వహించారు. రాజ్‌భవన్‌ వైపు దూసుకు వెళుతున్న బిజెపి నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ధర్నాలో బిజెపి నేతలు వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ, ప్రకాష్‌ జవదేకర్‌ తదితరులు పాల్గొన్నారు. వెంకయ్య నాయుడు, దత్తాత్రేయ, జవదేకర్‌లతోపాటు అరెస్టు చేసిన కార్యకర్తలను సైఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలిస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

చాలాకాలం తర్వాత వెంకయ్యనాయుడు ఒక మంచి పనికోసం ఆందోళన కార్యక్రమం చేపట్టారు. నగరంలో బిజెపి కొద్దిగా బలపడుతున్న సమయంలో బిజెపి అదును చూసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X