వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోశయ్య హెలికాప్టర్ పై జనం ఆసక్తి

By Santaram
|
Google Oneindia TeluguNews

Rosaiah
విశాఖపట్నం: వైఎస్ వల్ల హెలికాప్టర్ జనం మనసుల్లో నిలిచిపోయింది. నిన్న రోశయ్య వచ్చిన హెలికాప్టర్ ను చూడడానికి జనం పరుగులు తీశారు. హెలిప్యాడ్‌ వద్ద రూరల్‌ హెల్త్‌ మిషన్‌, అగ్నిమాపక యంత్రాలను వుంచారు. అచ్యుతాపురంలో హెలికాప్టర్ దిగగానే ఎమ్మెల్యేలు రమణమూర్తి రాజు, విజయకుమార్ లు పార్టీ కండువాలు కప్పి ఆయనకు స్వాగతం పలికారు.

ముఖ్యమంత్రి ప్రయాణించిన హెలికాప్టర్‌ ను చూసేందుకు ప్రజలు పోటీ పడ్డారు. హెలిప్యాడ్‌ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. వారిని పోలీసులు అదుపు చేశారు. సిఎం రాక సందర్భంగా భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. మెటల్ డిటెక్టర్లు అమర్చారు. సిఎం సభకు వచ్చిన మహిళలకు ముందుగానే బిర్యానీ పొట్లాలు పంచిపెట్టారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X