వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిరుమలలో విషాదం: నలుగురు మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Tirumala
తిరుపతి: తిరుమలలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. వీరిలో నలుగురు మరణించగా ఇద్దరు పిల్లలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ఇద్దర స్త్రీలున్నారు. తిరుమలలోని హిల్ వ్యూ కాటేజీలో ఈ అవాంఛనీయ సంఘటన చోటు చేసుకుంది. మృతులు నెల్లూరులోని స్టాన్ హౌస్ ప్రాంతానికి చెందినవారు.

మృతులను నారాయణ, హేమలత, సోము, పాపలుగా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక వారు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు నారాయణ పేర ఒక సూసైడ్ నోట్ రాసి పెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స పొందుతున్న ఇద్దరు పిల్లల పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X