వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తిరుమలలో విషాదం: నలుగురు మృతి
మృతులను నారాయణ, హేమలత, సోము, పాపలుగా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక వారు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు నారాయణ పేర ఒక సూసైడ్ నోట్ రాసి పెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స పొందుతున్న ఇద్దరు పిల్లల పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది.
Comments
Story first published: Tuesday, February 23, 2010, 14:31 [IST]