ప్రజలతో ఆటలాడుకోవద్దు: జూలకంటి

తెలంగాణలో ఆత్మబలిదానాలను నివారించడానికి, దాడులను ఆపడానికి ప్రభుత్వం ప్రజలకు అర్థమయ్యే రీతిలో నిర్దిష్టమైన ప్రకటన చేయాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు, వేసిన కమిటీ స్పష్టతను ఇవ్వడం లేదని, ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయని, ప్రజలను గందరగోళ పరుస్తున్నాయని ఆయన అన్నారు. అన్ని ప్రాంతాలకు న్యాయం చేస్తామని ప్రజలను నమ్మించడానికి నిర్దిష్టమైన ప్రకటన చేయాలని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దిష్టమైన నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications