కాంగ్రెసు ఎంపీలను ఘెరావ్ చేసిన లాయర్లు

ఎన్సీపి నేత శరద్ పవార్ తెలంగాణకు వ్యతిరేకంగా లేరని, తెలంగాణకే కాకుండా విదర్భ రాష్ట్ర ఏర్పాటుకు కూడా ఎన్సీపి మద్దతిస్తోందని, పార్టీపరంగా నిర్ణయం తీసుకుందని గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. 2010లో తెలంగాణ వచ్చి తీరుతుందని ఆయన అన్నారు. తెలంగాణ రాకపోతే పదవులనే కాదు, దేన్నైనా వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. తమ పద్దతిలో తాము తెలంగాణ సాధన కోసం ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications