వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మధు యాష్కీ వర్సెస్ లగడపాటి
మధు యాష్కీ ఆరోపణలపై లగడపాటి తీవ్రంగా ప్రతిప్సందించారు. తమను బ్లాక్ మెయిల్ చేయడం ఆపి వాస్తవాలుంటే బయట పెట్టాలని ఆయన మధు యాష్కీని సవాల్ చేశారు. తమను బ్లాక్ మెయిల్ చేయడం వెనక ఉన్న మతలబు ఏమిటని ఆయన అడిగారు. కెసిఆర్, కోదండరామ్, జయశంకర్ హిట్లర్ లా మాట్లాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు.
Comments
Story first published: Wednesday, February 24, 2010, 9:52 [IST]