మెదక్ జిల్లా బడిలో కండోమ్ లపై విచారణ

బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రేగోడ్, మర్పల్లి గ్రామస్తులు పాఠశాల వద్ద ఆందోళన చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎస్ఐ ప్రవీణ్బాబు వారిని శాంతింపజేసి పాఠశాల వద్ద నుంచి పంపిం చారు. ఈ సందర్భంగా విచారణ అనంతరం డిప్యూటీ డీఈఓ సుధాకర్ విలేకరులతో మాట్లాడుతూ విచారణలో బాధ్యులు ఎవరో తేలిన తర్వాత తప్పకుండా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇలాంటి సంఘటనలు పాఠశాలలో జరగడం బా«ధాకరమని తెలిపారు.












Click it and Unblock the Notifications