బాబాను దర్శించుకున్న రతన్ టాటా

అక్కడ రెండుగంటల పాటు బాబాదర్శనార్థం వేచిచూశారు. ఏడు గంటలకు యజుర్వేద భవనం నుంచి సభామందిరానికి బాబా చేరుకుని దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా రతన్టాటాను బాబా పలుకరించి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకొని ఆశీస్సులు అందజేశారు. గురువారం ఉదయం తిరిగి బాబాను ప్రత్యేక దర్శనం చేసుకునే అవకాశముంది. ఆతర్వాత ఇక్కడి నుంచి ముంబై బయలుదేరి వెళతారు.












Click it and Unblock the Notifications