వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బాబాను దర్శించుకున్న రతన్ టాటా
అక్కడ రెండుగంటల పాటు బాబాదర్శనార్థం వేచిచూశారు. ఏడు గంటలకు యజుర్వేద భవనం నుంచి సభామందిరానికి బాబా చేరుకుని దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా రతన్టాటాను బాబా పలుకరించి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకొని ఆశీస్సులు అందజేశారు. గురువారం ఉదయం తిరిగి బాబాను ప్రత్యేక దర్శనం చేసుకునే అవకాశముంది. ఆతర్వాత ఇక్కడి నుంచి ముంబై బయలుదేరి వెళతారు.
Comments
సాయిబాబా పుట్టపర్తి రతన్ టాటా దర్శనం ముంబై ప్రత్యేక విమానం saibaba puttaparthi ratan tata mumbai special flight
Story first published: Thursday, March 4, 2010, 10:10 [IST]