జాతీయ పర్యాటక అవార్డుల్లో ఎపి టాప్

ఢిల్లీలో ఈ అవార్డులు అందుకున్న మంత్రి గీతారెడ్డి ఆదివారం ముఖ్యమంత్రి రోశయ్యను కలిశారు. రోశయ్య మాట్లాడుతూ పర్యాటక రంగానికి దేశంలో మనరాష్ట్రం ఉత్తమంగా నిలుస్తోందనడానికి ఇది మంచి ఉదాహరణగా పేర్కొన్నారు. భవిష్యత్ లో రాష్ట్ర పర్యాటకరంగం మరింత ఉత్తమ స్థానాన్ని పొందాలని ఆకాంక్షించారు.












Click it and Unblock the Notifications