మహిళా బిల్లుపై పార్లమెంటులో అదే దుమారం

మహిళా బిల్లును ప్రస్తుత రూపంలో వ్యతిరేకిస్తున్న శరద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ లతో ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ సమావేశమయ్యారు. ఏకాభిప్రాయం సాధించేందుకు ఆయన ప్రయత్నించారు. మహిళా బిల్లుపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రధానిని కోరినట్లు లాలూ ప్రసాద్ యాదవ్ సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు. కాగా, బిజెపి కార్యకర్తలు బిల్లును ఆమోదించాలంటూ పార్లమెంటు భవనం వద్ద ధర్నాకు దిగారు.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications