మహిళా బిల్లుపై పార్లమెంటులో అదే దుమారం

మహిళా బిల్లును ప్రస్తుత రూపంలో వ్యతిరేకిస్తున్న శరద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ లతో ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ సమావేశమయ్యారు. ఏకాభిప్రాయం సాధించేందుకు ఆయన ప్రయత్నించారు. మహిళా బిల్లుపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రధానిని కోరినట్లు లాలూ ప్రసాద్ యాదవ్ సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు. కాగా, బిజెపి కార్యకర్తలు బిల్లును ఆమోదించాలంటూ పార్లమెంటు భవనం వద్ద ధర్నాకు దిగారు.
More From
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications