సమైక్యవాదం వెనకబడుతోంది: కోదండరామ్

జెసి దివాకర్ రెడ్డి ప్రకటనపై జెఎసిలో చర్చించి స్పందిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన విషయంలో ఒక స్పష్టతను తీసుకు రావాల్సిన బాధ్యత రాజకీయ నాయకుల మీదనే ఉందని ఆయన అన్నారు. జెసి దివాకర్ రెడ్డి ప్రకటనపై అందరి సలహాల మేరకే ఒక నిర్ణయానికి వస్తామని ఆయన చెప్పారు. రాష్ట్ర ఐటి మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి కూడా జెసి దివాకర్ రెడ్డి ప్రకటనను ఆహ్వానించారు.












Click it and Unblock the Notifications