రాజమండ్రి జైల్లోని బాత్రూంలో ఖైదీ ఆత్మహత్య
జైలుకు వచ్చినప్పటి నుంచి సుబ్బారావు మానసికంగా కృంగిపోయినట్లు కనిపిస్తున్నాడని, ఆరోగ్యం బాగా లేకపోవడంతో వైద్యం కూడా చేయించామని జైలు అధికారులు చెబుతున్నారు. బాత్రూంకు వెళ్తానని తమతో చెప్పాడని, దానికి అనుమతించామని, పదిహేను నిమిషాలు గడిచినా తిరిగి రాకపోవడంతో చూశామని, సుబ్బారావు ఉరేసుకుని కనిపించాడని వారంటున్నారు. అతను స్యూసైడ్ నోట్ కూడా రాసి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
Comments
రాజమండ్రి ఖైదీ పశ్చిమ గోదావరి జిల్లా సుబ్బారావు rajahmundry prisoner west godavari district subbarao
Story first published: Thursday, March 11, 2010, 15:28 [IST]