సత్యం రాజుకు వైద్యం అవసరం: నిమ్స్
కాగా, సత్యం కేసు విచారణ ఈ నెల 18వ తేదీకి వాయిదా పడింది. సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో రామలింగరాజు మినహా మిగతా తొమ్మిది మంది నిందితులను పోలీసులు గురువారం నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న రామలింగరాజు నిమ్స్ లో వైద్యం పొందుతున్నారు.
Comments
Story first published: Thursday, March 11, 2010, 13:53 [IST]