ఎన్ కౌంటర్లపై హోం మంత్రి సబిత ఆరా

సంఘటనా స్థలాలకు ఇద్దరు ఎస్పీలు వెళ్లారని, వారు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు అందిస్తానని సబితా ఇంద్రారెడ్డి మీడియా ప్రతినిధులతో అన్నారు. శాఖమూరి అప్పారావు మృతిని ప్రకాశం జిల్లా ఎస్పీ ధ్రువీకరించారు.
సంఘటనా స్థలాలకు ఇద్దరు ఎస్పీలు వెళ్లారని, వారు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు అందిస్తానని సబితా ఇంద్రారెడ్డి మీడియా ప్రతినిధులతో అన్నారు. శాఖమూరి అప్పారావు మృతిని ప్రకాశం జిల్లా ఎస్పీ ధ్రువీకరించారు.