ఇటావా
:
సమాజ్వాదీ
పార్టీ
అధినేత
ములాయంసింగ్
యాదవ్
తృటిలో
విమాన
ప్రమాదంనుంచి
తప్పించుకున్నారు.
ఆయన
ప్రయాణిస్తున్న
విమానం
ఇటావాలోని
విమానాశ్రయంలో
దిగుతున్నప్పుడు
రన్వేపై
ఒక
వ్యక్తి
సైకిల్తో
వచ్చాడు.
అయితే
పైలెట్
చాకచక్యంగా
వ్యవహరించడంతో
ప్రమాదం
తప్పింది.