ఢిల్లీకి దురంతో రైలు ప్రారంభం

Durantho Train
హైదరాబాద్‌: సికింద్రాబాద్‌-న్యూఢిల్లీల మధ్య వారానికి రెండుసార్లు తిరిగే నాన్‌స్టాప్‌ ఎక్స్‌ప్రెస్‌ దురంతోను ముఖ్యమంత్రి రోశయ్య జండా వూపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైల్వే శాఖ సహాయమంత్రి మునియప్పతో పాటు దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అన్నీ ఏసీకోచ్‌లతో ఉన్న ఈ నాన్‌స్టాప్‌ రైలు ప్రయాణసమయం ఏపీ ఎక్స్‌ప్రెస్‌తో పోలిస్తే రెండు గంటల తక్కువ. ప్రతి ఆది, గురువారాల్లో ఈ రైలు మధ్యాహ్నం ఒకటిన్నర గంటకు బయలుదేరుతుంది. తిరిగి ఢిల్లీ నుంచి ప్రతిసోమ, శుక్రవారాల్లో సాయంత్రం నాలుగింటికి బయలుదేరుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+