సీమాంధ్ర ఎమ్మెల్యేలకు రోశయ్య బుజ్జగింపు

తీర్మానంతో సమస్య పరిష్కారమవుతుందనుకుంటే తమ ప్రభుత్వం అందుకు సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి బుధవారం శాసనసభలో ప్రకటించారు. అంతే కాకుండా అందుకు గాను బుధవారం సాయంత్రం అఖిల పక్ష సమావేశం కూడా నిర్వహించారు. చర్చ లేకుండా ఏకగ్రీవంగా ఆమోదించడానికి అఖిల పక్ష సమావేశం నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. అయితే తెల్లారే సరికి పరిస్థితి తారుమారైంది. ఈ గండం నుంచి రోశయ్య ఎలా గట్టెక్కుతారనేది వేచి చూడాల్సిందే.
పార్టీలకు అతీతంగా సీమాంధ్ర శాసనసభ్యులు ఒక్కటయ్యారు. తీర్మానాన్ని వ్యతిరేకించడానికి పూనుకున్నారు. దీంతో రోశయ్యకు ఇబ్బందులు తప్పడం లేదు. తెలుగుదేశం తెలంగాణ శాసనసభ్యులే కాకుండా సిపిఎం, సిపిఐ శాసనసభ్యులు కూడా తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే తీర్మానం గురువారం శాససనభలోకి వస్తుందా, లేదా అనేది కూడా అనుమానమే. మంచినీటి ఎద్దడిపై గురువారం ఉదయం నుంచే శాసనసభలో గొడవ జరుగుతోంది. ఉదయం పది గంటల వరకే శాసనసభ రెండు సార్లు వాయిదా పడింది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications