సీమాంధ్ర ఎమ్మెల్యేలకు రోశయ్య బుజ్జగింపు

తీర్మానంతో సమస్య పరిష్కారమవుతుందనుకుంటే తమ ప్రభుత్వం అందుకు సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి బుధవారం శాసనసభలో ప్రకటించారు. అంతే కాకుండా అందుకు గాను బుధవారం సాయంత్రం అఖిల పక్ష సమావేశం కూడా నిర్వహించారు. చర్చ లేకుండా ఏకగ్రీవంగా ఆమోదించడానికి అఖిల పక్ష సమావేశం నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. అయితే తెల్లారే సరికి పరిస్థితి తారుమారైంది. ఈ గండం నుంచి రోశయ్య ఎలా గట్టెక్కుతారనేది వేచి చూడాల్సిందే.
పార్టీలకు అతీతంగా సీమాంధ్ర శాసనసభ్యులు ఒక్కటయ్యారు. తీర్మానాన్ని వ్యతిరేకించడానికి పూనుకున్నారు. దీంతో రోశయ్యకు ఇబ్బందులు తప్పడం లేదు. తెలుగుదేశం తెలంగాణ శాసనసభ్యులే కాకుండా సిపిఎం, సిపిఐ శాసనసభ్యులు కూడా తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే తీర్మానం గురువారం శాససనభలోకి వస్తుందా, లేదా అనేది కూడా అనుమానమే. మంచినీటి ఎద్దడిపై గురువారం ఉదయం నుంచే శాసనసభలో గొడవ జరుగుతోంది. ఉదయం పది గంటల వరకే శాసనసభ రెండు సార్లు వాయిదా పడింది.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications