హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమ్మెల్యేలకు ఆఫీసులు, రోశయ్య ఓకె

By Santaram
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్‌: నియోజకవర్గ కేంద్రాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేయాలని శాసనసభ్యుల విజ్ఞప్తిని ముఖ్యమంత్రి రోశయ్య అంగీకరించారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్నీ శాసనసభ నియోజకవర్గకేంద్రాల్లో శాసనసభ్యుల కార్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు.

ఇలా ఉండగా అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. రెండుసార్లు వాయిదా అనంతరం సభ ప్రారంభమైనా ఉపాధి హామీ పథకం అక్రమాలపై టీడీపీ చర్చకు పట్టుబట్టింది. దాంతో స్పీకర్‌ సభను సోమవారానికి వాయిదా వేశారు. కాగా స్పీకర్‌ వైఖరిని నిరసిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు పోడియం చుట్టుముట్టారు. అనంతరం స్పీకర్‌ ఛాంబర్‌ ఎదుట బైఠాయించి నిరసన తెలుపుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X